విశాఖ జిల్లా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం సింహాద్రి అప్పన్న గిరిప్రదర్శన భక్తులకు ప్రసాదం వితరణ. ఎంవిపి కాలనీలో సుమారు 20,000 మంది భక్తులకు ప్రసాదం వితరణ. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన. వి 2o1 ఏ, రీజియన్ టు జోన్ 2, విశాఖ జిల్లా గవర్నర్ వాసవియన్ వంకాయలు సాయినిర్మల, ఎంవిపి కపుల్స్ వాసవి క్లబ్ అధ్యక్షులు వాసవి ఎన్ వెంకటరమణమూర్తి, జోన్ 2 చైర్పర్సన్ వాసవి ఎన్ ఏవి రామకృష్ణారావు