భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో ఎం వి వి సిటీ   సత్య సాయి సెంటర్ భజన మండలిఆధ్వర్యంలో సప్తగిరి కాలనీ హైవే బస్టాప్ వద్ద మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు. సత్యసాయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు . కృషి చేయాలి--- మానవ జాతికి గొప్ప ఆదర్శప్రాయుడు సత్యసాయి.