కాపుల ముద్దుబిడ్డ, కాపు రిజర్వేషన్ కోసం అలుపెరిగిని పోరాటం చేసిన మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఉత్తరాంధ్ర కాపు నేత పల్లంట్ల వెంకట రామారావు. ముద్రగడ మృతి ఒక్క కాపు సామాజిక వర్గం తోనే కాకుండా అన్ని సామాజిక తరగతులకు రాష్ట్రానికే తీరని లోటు---. పివిఆర్.