విజయనగరం ధర్మపురి కాలనీలో వెలసిన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ విస్తరణ అభివృద్ధికి కి20 ఎంఎం బ్లాక్ మెటల్ సుమారు 12 యూనిట్న్న,50,000 రూపాయలు విలువ చేసేది. చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షరాలు సిరమ్మ విరాళం. ప్రకటన. సిరమ్మ పుట్టినరోజు సంబరాలలో భాగంగా ఆలయ కమిటీ ఆశీర్వదించి సన్మానం చేశారు..
June 20, 2025
విజయనగరం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను భీమిలి నియోజకవర్గం, మధురవాడ. 9502817542)
విజయనగరం ధర్మపురి :
తే దీ: 20.06.2025,
శుక్రవారం సిరి సహస్ర రైజింగ్ పాలస్, ఎన్సీఎస్ రోడ్డు, ధర్మపురి లో వెలసిన శ్రీ
పంచ ముఖ ఆంజనేయస్వామి దేవాలయం చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) పుట్టినరోజు సంబరాలలో భాగంగా సిరమ్మ ను కలిసి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి శేష వస్త్రం ను వేసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్బంగా సిరిసహస్ర తన పుట్టినరోజు ను పురస్కరించుకొని స్వామి వారికి 12యూనిట్స్ 20 ఎం. ఎం. మెటల్ పిక్కను అన్నప్రసాద భవన నిర్మాణం నకు విరాళం గా ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో ఎం. వి. చలం, జి. యస్. గుప్తా, పి. కామరాజు, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.