చంద్రంపాలెం జాతర గట్టుపై వెలసిన దుర్గాలమ్మ తల్లి ఆలయ కమిటీ సెక్రటరీ తాతారావు తల్లి బాబయ్యమ్మ కు ఘన నివాళులర్పించిన ఆలయ కమిటీ,

నాగోతి బాబయ్యమ్మ కు ఘన నివాళులు మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) చంద్రంపాలెం నాగోతి అప్పారావు, నాగోతి తాతారావు శ్రీదుర్గాలమ్మ ఆలయ కమిటీ సెక్రటరీ తల్లినాగోతి బాబయ్యమ్మ ఇటీవల వర్గస్తులైంది. ఆదివారం చంద్రంపాలెం గ్రామ పెద్దలు, శ్రీదుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యీత్ సభ్యులు అందరూ కలిసి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు నాగోతి అప్పారావు, నాగోతి తాతారావు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శ చేసి బాబయ్యమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా చంద్రశేఖర్, పిళ్లా మధు పాత్రుడు, పిళ్లా శ్రీనివాసరావు, పీస రామారావు, యస్. సత్యన్నారాయణ, పిళ్లా సత్యన్నారాయణ, జగుపిల్లి నాని, శ్రీదుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, జాయింట్ సెక్రటరీ పిళ్లా మోహన్ శివకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, కమిటీ సభ్యులు పోతిన పైడిరాజు, పిళ్లా రమణ, మరుపిల్లి ఆనంద్, బోగవిల్లి రాము, గూడేల రాజు, పొట్నూరి హరికృష్ణ, బంక వాసు, కేశనకుర్తి అప్పారావు, యస్.ఆర్.బాబు, ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పిళ్లా రాము, పోతిన వెంకటరమణ, జగుపిల్లి అప్పారావు, పిళ్లా అప్పన్న, పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పారావు, పిళ్లా లక్ష్మణ పాత్రుడు, పోతిన బుజ్జి, బొల్లు అప్పారావు, యమ్.వెంకటరావు, పిళ్లా సురేష్, పోతిన రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.